బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. 9 గంటల పాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ మేరకు ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చిన కవిత ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఇకపోతే కవిత తదుపరి విచారణపై ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదిన మరోసారి కవితను విచారించనున్నట్లు వెల్లడించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఫోన్ ను ఈడీ(ED) అధికారులు సీజ్ చేశారు. శనివారం ఉదయం కవిత ఈడీ విచారణకు వచ్చేటప్పుడు తన వెంట ఫోన్ ను తెచ్చుకోలేదు. ఢిల్లీలోని నివాసంలోనే ఆమె ఫోన్ ను విడిచి వచ్చారు. విచారణలో ఫొన్ గురించి ఈడీ(ED) అధికారులు అడగడంతో తన వద్ద ఫోన్ లేదని కవిత చెప్పారు. దీంతో వెంటనే ఇంటి నుంచి ఫోన్ ను తెప్పించాలని ఈడీ అధికారులు కోరారు. ఈడీ క...
ఎంపీ బండి సంజయ్ (Bandi sanjay) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కవితపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల ఖండించారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో.. రాజ్భవన్ ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న మేయర్ విజయలక్ష్మితో (Mayor Vijayalakshmi) పాటు ఎమ్మెల్యే గొంగడి సునీత, (MLA Gongadi Sunita) బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లను పోలీసులు ...
Revanth reddy on Liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) కవిత (kavitha) ఈడీ (ed) విచారణపై ఈ రోజు ప్రధాన రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ న్యూట్రల్గానే ఉంది. ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ది కోసం చర్చ జరిగేలా చేస్తున్నాయని ఆయన (revanth reddy) ఆరోపించారు.
bandi sanjay:తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్పై (bandi sanjay) రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఓ మహిళా పట్ల అలా మాట్లాడతారా అని ఆగ్రహాం వ్యక్తం చేసింది. సంజయ్ (sanjay) వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కామెంట్ల విషయంలో సంజయ్ను (sanjay) విచారించాలని డీజీపీని (dgp) మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి (sunitha laxma reddy) ఆదేశించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) సంచలన కామెంట్స్ చేశారు. భారతీయ జనత పార్టీని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ (ED, CBI) విచారణలు సర్వసాధరమేనని మోదీ జిందాబాద్ అంటే కవితను వెంటానే వదిలేస్తారని...లేదంటే జైల్లో వేస్తారని నారయణ విమర్మించారు. రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థులను చెప్పు చేతల్లో పెట్టుకోవాలని బీజేపీ (BJP) ఉద్ధేశ్యమని..ప్రశ్నించినా..ఎదిరించి విమర్శలు చేసినా ఇటువంటి ఇబ్బందులు పెట్టటం బీజేపీకి...
minister vemula prashanth reddy:లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను ( kavitha) ఈడీ అధికారులు ఢిల్లీలో గల తమ కార్యాలయంలో విచారిస్తున్నారు. కవితకు ( kavitha) మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (vemula prashanth reddy) అండగా నిలిచారు. కవితమ్మ.. ధైర్యంగా ఉండాలని ట్వీట్ చేశారు.
బండి సంజయ్ నోటి దూలతో గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేశారు. హిందూవులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. గతంలో ధర్మపురి అరవింద్ కూడా కవితను ఉద్దేశించి వ్యక్తిగతంగా అసభ్య వ్యాఖ్యలు చేశాడు.
delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఈడీ అధికారులు (ed) ప్రశ్నిస్తున్నారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయడంతో ఈ కేసుకు హైప్ నెలకొంది.
11th number:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) 11వ నంబర్ (11th number) కలిసి రావడం లేదు. అవును ఈ రోజు (మార్చి 11వతేదీన) ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) ఈడీ (ed) విచారణకు హాజరవుతారు. గతేడాది డిసెంబర్ 11వ తేదీన (december 11th) ఉదయం 11 గంటలకు (11am) కవితను (kavitha) ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు (cbi) విచారించిన సంగతి తెలిసిందే.
పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలనే భావిస్తున్నారు. అయితే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు సూచిస్తున్నారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
26 questions:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ రోజు సీఎం కేసీఆర్ (cm kcr) తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు విచారించనున్నారు. విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని నిన్న సీఎం కేసీఆరే (cm kcr) స్వయంగా చెప్పారు కూడా.
అంతకుముందు క్రాంతికి ‘ఐ లవ్యూ.. లాస్ట్ మెసేజ్’ అని వాట్సప్ సందేశం పంపింది. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో భయాందోళన చెందిన క్రాంతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రులు, పోలీసులు గాలించగా గ్రామ శివారులో అచేతనావస్థలో కనిపించింది.