NLG: దళితుల సంక్షేమం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 23న NLG జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు కెవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రకటించారు. పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా దళితుల అభివృద్ధి శూన్యమని ప్రభుత్వాన్ని విమర్శించారు.