ADB: పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ శ్యామల దేవి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా 77 అర్జీలు వచ్చాయని పేర్కొన్నారు.