KMR: ఎమ్మెల్సి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలనీ పెద్దపల్లి జిల్లా ఇంఛార్జ్ సురభి నవీన్ కుమార్ కోరారు. పెద్ద పల్లి జిల్లా రామగుండంలో సోమవారం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, ఎమ్మెల్సి అభ్యర్థి అంజీ రెడ్డికి మద్దతుగా జరిగిన సమావేశంలో అయినా మాట్లాడారు. పార్టీ గెలుపు కోసం బీజేపీ నాయకులు కష్టపడాలి అన్నారు.