NZB: మెప్మా, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 21న ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. NZB రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు స్టాల్స్ నిర్వహిస్తారన్నారు. ఇందులో డ్వాక్రా, SGH గ్రూపు సభ్యులు, చిరు, తోపుడు బండ్ల ద్వారా వ్యాపారంచేసేవారు పాల్గొననున్నారని ఆయన వివరించారు.