NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సోమవారం అండర్ 14 బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలను నిర్వహించారు. పిడి సత్తయ్య, బాక్సింగ్ కోచ్ చందు స్వామి లు మాట్లాడుతూ.. బాక్సింగ్ ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిసాయని త్వరలో జరిగే జోనల్ స్థాయి పోటీలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ఎంపిక కొరకు ఈ పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.