KMM: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా బుధవారం వేంసూరు మండలంలోని పలు చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు. క్రైస్తవులకు ముఖ్యమైన పండగ క్రిస్మస్ అని, ఏసుక్రీస్తు జన్మించిన శుభ దినాన అందరికి శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు.