HYD: జూబ్లీహిల్స్లో స్టాప్ సబ్జెన్స్ అబ్యూస్ 3కే రన్ను మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. మాదకద్రవ్యాల వినియోగం యువత ప్రతిభను, భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆయన హెచ్చరించారు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ‘అనాస్టమోజ్ 2025’ ఉత్సవంలో భాగంగా ఈ రన్ జరిగింది. ఈ వేడుకలు అక్టోబర్ 5 నుంచి 11 వరకు జరుగనున్నాయి.