ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిలిపివేయాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమీర్ పేట డివిజన్లోని ఎస్ఆర్ నగర్ పలుకాలనీల అసోసియేషన్ సభ్యులు మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం నిర్మించిన కమిటీ హాల్ భవనం వేలం ద్వారా విక్రయం నిలిపేందుకు అడ్డుకోవాలని కోరారు.