మంచిర్యాలలో రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 38 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. పగలంతా ఎండ తీవ్రత రాత్రి చల్లగా భిన్న వాతావరణం నెలకొంది. దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. పగటిపూట ఎండల్లో తిరగవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.