HNK: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తున్న ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాడికొండ రాజయ్య విమర్శించారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాప్ అయ్యారని విమర్శించారు. బొడ్డు ప్రభుదాస్ కర్ర సోమిరెడ్డి పాల్గొన్నారు.