SDPT: జగదేవ్పూర్ మండల కేంద్రంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్కు సంబంధించిన ముఖ్యాంశాలు వివరించేందుకు రైతు వేదికలో పోస్ట్ బడ్జెట్ వెబినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఉదయం11:00 గంటల నుండి సాయంత్రం5:00 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.