ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం మొదట విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఉదయం 11 గంటలకు వరకు రాయపర్తిలో 59.78%, వర్ధన్నపేటలో 57.45%, పర్వతగిరిలో 65.57% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లు బారులు తీర్చి పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. శాంతియుతంగా పోలింగ్ జరుగుతుంది.