KMM: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు సేవా పతకాలలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అందించిన అత్యుత్తమ సేవలకు గాను పలువురు పోలీస్ సిబ్బందికి పతకాలు లభించాయి. పతకాలు పొందిన అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, టౌన్ ఏసీపీ రమణమూర్తి, సిీసీఆర్బీ ఏసీపీ సాంబరాజు, పోలీస్ సిబ్బంది మంగళవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ను కలిశారు. ఈ సందర్భంగా వారిని సీపీ అభినందించారు.