KMM: సత్తుపల్లి మున్సిపల్ కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ స్వయంగా కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించారు. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం, వైద్య సేవలు అందించిన డాక్టర్లకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.