RR: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దాడికి పాల్పడిన ఘటన అమానుషమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి బండారి రమేష్ అన్నారు. షాద్నగర్లో ఆయన మాట్లాడుతూ.. దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.