HYD: స్కూల్ గ్రౌండ్లో మంగళవారం సీఎం కప్ ఆటల పోటీలను నాగారం మున్సిపల్ ఛైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి ప్రారంభించారు. మెరుగైన జీవితానికి క్రీడలు దోహదపడతాయని అన్నారు. వైస్ ఛైర్మన్ మల్లేశ్ యాదవ్,మున్సిపల్ కమిషనర్ ఎస్.భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్ గౌడ్,ఎం.వెంకట్ రెడ్డి,పంగ హరిబాబు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.