NLG: నల్గొండ మండలంలోని గ్రామాలకు గ్రామ పోలీసు అధికారులు అనుక్షణం అందుబాటులో ఉంటారని నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు తెలిపారు. బుధవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వారికి సోషల్ మీడియా, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలని కోరారు.