ADB: భగవాన్ శ్రీ సత్యసాయి స్వామి బోధనలు ప్రతి ఒక్కరికి ఆచరణీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. పట్టణంలోని కైలాష్ నగర్ సత్యసాయి ఆశ్రమంలో ఆయన శతజయంతి వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి MLA పాయల్ శంకర్తో కలిసి పూలమాలలు ఘన నివాళులర్పించారు. గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరారు.