MBNR: మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని 19వ వార్డులో రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వార్డు పరిధిలోని అవంతి హోటల్ చౌరస్తా నుండి లంబాడి తండా వరకు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షబ్బీర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.