NRPT: ఊట్కూర్ మండలం గ్రామాల్లో వేసవిలో నీటి తేమ, విద్యుత్ సమస్యలు రాకుండా ఎంపీడీవో కొండన్న ముందు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందికి బాధ్యతగా పనిచేయాలని, ఇళ్లు వేగంగా నిర్మించటం, పన్నుల వసూళ్లు సమర్థంగా నిర్వహించటం అవసరమని ఆదేశించారు.