ADB: నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ జనార్దన్ రెవెన్యూ శాఖలో MCగా విధి నిర్వహించారు. గత జిల్లా పరిషత్ ఎన్నికల్లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయం వైపు మారారు. నార్నూర్ నుంచి బరిలో దిగి ZPTCగా గెలుపొందిన ఆయన జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఎంపికయ్యారు. దీంతో ఆయన దేనికి పోటీచేయనున్నారో అనే దానిపై మండలంలో చర్చనీయాంశంగా మారింది.