NLG: మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కాటంరాజు ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి బాధతో గుండెపోటుకు గురై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి ఇవాళ ఆయన కుటుంబాన్ని పరామర్శించి, రూ. ఒక లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.