NZB: హుందా రాజకీయాలకు ఇందూరు పార్లమెంట్ నాంది అని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్లో నిర్వహించిన నూతన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి పోయారని, రేవంత్ రెడ్డి దాన్ని పాతాళానికి తొక్కుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు నడవాలని ఎంపీ తెలిపారు.