అన్నమయ్య: పెట్రోల్, డీజిల్ కొరతతో గత ఐదు రోజులుగా బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అధికారులను రంగంలోకి దింపడంతో పెట్రోల్ బంక్ యజమానులతో సమావేశమై సరఫరా సమస్యలను పరిష్కరించారు. దీంతో కోడూరు పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరత సాధారణ సిద్ధికి చేరుకుంది.