BDK: భద్రాచలం శాంతి నగర్ కాలనీలో శుక్రవారం వెంకటలక్ష్మి నూతన ఇందిరమ్మ ఇంటికి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొని రిబ్బన్ కట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేద ప్రజల సొంతింటి కల సహకారం చేయడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.