BDK: మణుగూరు మండలం చిక్కుడు కుంట గ్రామం నుంచి పినపాక మండలం రాయిగూడెం గ్రామ వరకు రూ.90లక్షల ఖర్చుతో నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే స్థానికలతో మాట్లాడి పలు సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.