మహబూబ్ నగర్: హన్వాడ మండలం వేపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు రవిందర్ సతీమణి ఎల్ శారద ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు సాధించారు. ఈ సందర్భంగా వారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా గురువారం కలిసి పుష్పగుచ్చం అందించారు.