KMM: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని లడక్ బజార్ వద్ద ఉన్నటువంటి పల్లె దవాఖానకు వెళ్లేదారి పిచ్చి మొక్కలు బాగా పెరిగి అస్తవ్యస్తంగా తయారయిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.