ADB: గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం పత్తి కొనుగోలు నిలిపివేశామని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ.. ఈరోజు నుంచి కొనుగోలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.