BHNG: రాష్ట్ర రైతు సంక్షేమ కమిషనర్ చైర్మన్ కోదండరెడ్డిని గురువారం భువనగిరి జిల్లా కాంగ్రెస్ సేవాదల్ సీనియర్ నాయకులు బుర్రి బాలచందర్ గౌడ్ HYDలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతతో పాటు రైతు రుణ మాఫీ వంటి కార్యక్రమాలు బాగున్నాయని హర్షం వ్యక్తం చేశారు.