HNK: కమలాపూర్(M) భీంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలను ఇవాళ నిర్వహించారు. హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జి ప్రణవ్, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ ఝాన్సీరాణి రవీందర్, స్థానిక సర్పంచ్ వాసాల శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులను సన్మానించారు. ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని వారు అన్నారు.