BHPL: మల్హర్ రావు మండలం కొయ్యూరు గ్రామంలో సోమవారం సాయంత్రం కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్రంలో కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు.