NGKL: లింగాల మండల కేంద్రంలో ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్, ఏహెచ్ టీయూ బృందం సైబర్ క్రైమ్ గురించి శనివారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు విధిగా ‘టీ సేఫ్’ యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.