NZB: బోధన్ మండలం చిన్న మావంది పెగడపల్లి మధ్యలో గల వాగులో అమ్మవారి నిమజ్జనం చేయడానికి సార్వజనిక్ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం తహసీల్దార్ విట్టల్, ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటనారాయణ, ఎస్సై మచ్చేందర్ రెడ్డితో కలిసి సార్వజనిక్ సభ్యులు కందకుర్తిని సందర్శించారు. శుక్రవారం అమ్మవారి నిమజ్జనం పెగడపల్లి-చిన్నమావంది మధ్య వాగులో జరుగుతున్నారు.