KMM: ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి నుంచి కోదాడ క్రాస్ రోడ్డు వరకు డివైడర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. హెచ్చరిక బోర్డు లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలోనూ ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.