NGKL: ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో ఇవాళ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ మల్లేష్, లక్ష్మి నరసింహ టెంపుల్ ఛైర్మన్ నరసింహ రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.