KNR: ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో గల ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భవనాన్ని 15 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. దానిని ప్రెస్ క్లబ్కు కేటాయించాలని మంగళవారం స్థానిక గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారికి గుండోజు సత్తయ్యకు ఎల్లారెడ్డిపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ బృందం ఎంపీడీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.