KMM: నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామంలో బుధవారం రూ. 25 లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు శంకుస్థాపన చేశారు. మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.