SRD: GHMC మేయర్ విజయలక్ష్మి మెప్పుకోసం అధిక నిధులు తెస్తామని మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్ గాంధీ బాలవిహార్ పార్కును పావులాగా వాడుకున్నారని BRS నాయకుడు తొంట అంజయ్య అన్నారు. కమిషన్లకు ఆశపడి GHMC భారీ నిధులతో గాంధీ చిల్డ్రన్స్ పార్కు ఏర్పాటులో భారీ అవినీతి జరిగిందని విచారణ జరిపిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని అన్నారు.