ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలతో ఇంటర్నెట్లో తెగ వైరల్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ఓ విధానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. దీంతో ఏఐ ఇమేజ్లకు చెక్ పెట్టవచ్చు.
ప్రస్తుతం యువత ఎక్కువగా ఐఫోన్ వాడుతున్నారు. వీళ్లంతా ఎక్కువగా మొబైల్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని అంటుంటారు. నెట్ ఆన్ చేసి వాడితే తొందరగా ఛార్జింగ్ అయిపోతుందని అంటుంటారు. మరి ఛార్జింగ్ తొందరగా అయిపోతుందని అనిపిస్తే.. బ్యాటర లైఫ్ను పెంచుకోవడానికి యాపిల్ కంపెనీ కొన్ని సూచనలు చేసింది. అవేంటో మరి తెలుసుకుందాం.
ఎక్కడికైనా వెళ్తే ఈజీగా ధరించగలిగే చిన్న ఏసీ డివైజ్ను సోనీ ఇటీవల విడుదల చేసింది. మెడపై తగిలించుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మరి ఇది ఎక్కడ లభ్యం అవుతుందో వివరాల్లో తెలుసుకుందాం.
వాట్సాప్లో కాల్ చేయాలంటే ఆ నంబర్ తప్పకుండా మన కాంటాక్ట్ లిస్ట్లో ఉండాల్సిందే. అయితే ఇకపై అలా లేకపోయినా కొత్త నంబర్లకు వాట్సాప్ నుంచి కాల్ చేసుకునే సదుపాయం రానుంది.
Elon Musk: ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ యూట్యూబ్కి ధీటుగా ఎక్స్ టీవీ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే ఎక్స్ టీవీ యాప్తో నూతన, ఆకర్షణీయమైన కంటెంట్ను మీ స్మార్ట్ టీవీల్లోకి త్వరలో తీసుకొస్తున్నాం. పెద్ద స్క్రీన్లపై నాణ్యమైన కంటెంట్, అందులో లీనమయ్యే అనుభవాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఇది అప్డేట్ అవుతుందని ఎక్స్ సీఈవో లిండా యూకరినో సోషల్ మీడియా ద్వారా తెలిపారు. From the s...
మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతోందా? ఎండాకాలంలో ఈ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి.
వాట్సాప్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) అసిస్టెంట్ని మెటా సంస్థ విడుదల చేసింది. మెసేజింగ్ చేయడంలో దీన్ని ఇంటిగ్రేట్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొందరి ఇళ్లల్లో ఫ్యాన్లు నీరసంగా తిరుగుతూ ఉంటాయి. వాటి నుంచి తక్కువగా గాలి వస్తూ ఉంటుంది. అలాంటి ఫ్యాన్లను వేగంగా తిరిగేలా చేసే కొన్ని ప్రో టిప్స్ ఇక్కడున్నాయి. చదివేయండి.