కర్ణాటకలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పని గంటల్ని 14 గంటలకు పెంచే దిశగా కాంగ్రెస్ సర్కార్ కీలక బిల్లును సిద్ధం చేసింది. కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లు-2024ను తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ క్రాష్ అయ్యింది. దీంతో దీని సేవల్లో చాలా దేశాల్లో అంతరాయం ఏర్పడింది. అయితే ఈ విషయంపై నెటిజన్లు మాత్రం సరదా సరదాగా స్పందిస్తున్నారు.
వాట్సాప్లో ‘ఫేవరెట్స్’ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్తో ఛాటింగ్లు, వాట్సాప్ కాల్స్ మరింత సులభతరం కానున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
వాట్సప్ వినియోదారుల కోసం సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వలన చాలా మందికి వాయిస్ మెసేజ్లు వినలేకపోతున్నాము అనే ఫీలింగ్ నుంచి ఉపశమనం కలగనుంది.
కొంత మంది ఎప్పటి కప్పుడు కొత్త సిమ్ కార్డుల్ని తీసుకుని పాత వాటిని అలానే వదిలేస్తుంటారు. మరసలు మన పేరున ఎన్ని నెంబర్లు ఉండొచ్చు. మన ఆధార్పై గరిష్ఠంగా ఎన్ని సిమ్లు తీసుకోవచ్చు? తెలుసుకుందాం రండి.
చాలా మంది ఫోన్ను ఎక్కువగా వాడుతుంటారు. ఫలితంగా దాని బ్యాటరీ వేగంగా డ్రయిన్ అయిపోతుంది. అలా కాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
యాపిల్ ఫోన్లను లేదా ఆండ్రాయిడ్ ఫోన్లను వాడేవారికి భద్రత అనేది ఎప్పుడూ ప్రధానమైన విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా జాతీయ భద్రతా సంస్థ(ఎస్ఎస్ఏ) కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే..?
స్పామ్ కాల్స్ విసిగిపోతున్నారా? గుర్తు తెలియని నెంబర్లనుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయా? ఆర్థిక సాయం కావాలంటూ మీ ఫ్రెండ్లా మాట్లాడుతున్నారా? ఇకపై వీటన్నింటికి చెక్ పెట్టబోతోంది ట్రూకాలర్. అదేలానో చూడండి.
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలతో ఇంటర్నెట్లో తెగ వైరల్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ఓ విధానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. దీంతో ఏఐ ఇమేజ్లకు చెక్ పెట్టవచ్చు.
ప్రస్తుతం యువత ఎక్కువగా ఐఫోన్ వాడుతున్నారు. వీళ్లంతా ఎక్కువగా మొబైల్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని అంటుంటారు. నెట్ ఆన్ చేసి వాడితే తొందరగా ఛార్జింగ్ అయిపోతుందని అంటుంటారు. మరి ఛార్జింగ్ తొందరగా అయిపోతుందని అనిపిస్తే.. బ్యాటర లైఫ్ను పెంచుకోవడానికి యాపిల్ కంపెనీ కొన్ని సూచనలు చేసింది. అవేంటో మరి తెలుసుకుందాం.