ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ థ్రెడ్స్ యాప్ లో క్రికెటర్ పాట్ కమ్మిన్స్ ను ట్యాగ్ చేస్తూ నేను కొత్త యాప్ లోకి వచ్చాను అని రాసుకొచ్చారు. దీనికి బదులుగా వీడియోలు మాత్రం పెట్టకు అని కమ్మిన్స్ కామెంట్ చేశాడు.
ఈరోజు క్రికెట్ చక్రవర్తి మహేంద్ర సింగ్ ధోనీ 42వ పుట్టినరోజు. మహీ చాలా కాలం క్రితమే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఐపీఎల్లో చెన్నై తరఫున ఆడతాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా మహి కోట్లలో సంపాదిస్తున్నాడు. బ్రాండ్లు, ఎయిడ్స్, ఆర్మీ ఉద్యోగం ఇలా చాలా చోట్ల ఆయనకు ఆదాయం వస్తుంది.
ఈరోజు(జులై 7న) MS ధోని 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఫ్యాన్స్ హైదరాబాద్లో 52 ఫీట్ల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఏపీలో సైతం 77 ఫీట్ల కటౌట్ ను ఏర్పాటు చేశారు.
ఘోర కారు ప్రమాదంలో భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్(praveen kumar), ఆయన కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. మంగళవారం రాత్రి వీరి వాహనాన్ని అతివేగంతో ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్లో చిక్కుకుని తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ బాధ్యతను అజిత్ అగార్కర్కు అప్పగించారు.
బెంగళూరు(bangalore)లో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో భారత(india) ఫుట్బాల్ జట్టు కువైట్(Kuwait) ను ఓడించి SAFF ఛాంపియన్షిప్ 2023లో టైటిల్ ను కైవసం చేసుకుంది. క్లాష్ పెనాల్టీలో భారత్ జట్టు 5-4 తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించింది.
కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్ నేటి నుంచి మొదలు కానుంది. ఈ పోటీలో ఇండియా నుంచి ప్రధానంగా పీవీ సింధు, లక్ష్య సేన్ తమ ఫామ్ను తిరిగి పొందాలని పోటీలోకి దిగుతున్నారు.
వరల్డ్ కప్ షెడ్యుల్ పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రెండు మూడు రోజులు వ్యవదిలోనే టీమ్ ఇండియా వేల కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉందని అంటున్నారు. స్వదేశంలోనే మ్యాచ్ లు జరుగుతున్నా ఇలా షెడ్యుల్ చేసిన ఐసీసీ తీరుపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.