వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో ఓటమి నుంచి గుణపాఠం తీసుకున్న భారత జట్టు మూడో వన్డే(3rd odi)లో 200 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. చివరి మ్యాచులో టీమ్ ఇండియా బ్యాటింగ్, బౌలింగ్లో అద్భుత ప్రదర్శన చేసింది. ముఖేష్ కుమార్(mukesh kumar) తన స్వింగ్ బౌలింగ్ తో ఇండియా జట్టు విజయానికి కీలక సపోర్ట్ నిచ్చాడు.
శనివారం జరిగిన రెండో వన్డేలో ఓటమి నుంచి పుంజుకుని ఆతిథ్య వెస్టిండీస్పై మంగళవారం జరగనున్న మూడో, చివరి వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా సిరీస్ విజయాన్ని అందుకోవాలని చూస్తోంది. మొదటి వన్డేలో భారత్ గెలుపొందగా, వెస్టిండీస్ రెండో మ్యాచ్లో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
బుమ్రా, రిషబ్ పంత్ జాతీయ జట్టుకు దూరం అవడంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. ఆ ఇద్దరు ఆటగాళ్లు నేషనల్ టీమ్కు ఆడితే జట్టు పరిస్థితి మరోలా ఉంటుందని తెలిపారు.
వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. మొదటి మ్యాచ్ దిగ్విజయంగా గెలిచిన భారత్ రెండో వన్డేలో తడబడింది. స్వల్ప స్కోరుకు మాత్రమే పరిమితమైంది. దీంతో వెస్టిండీస్ జట్టు అలవోకగా గెలిచింది.
ఇండియా, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ముగిసింది. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ ప్రారంభం అయ్యింది. తొలి వన్డే గురువారం బ్రిడ్జ్టౌన్ లో ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్ లో వెస్టిండీస్తో టీమిండియా తలపడనుంది. వన్డే మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.