భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి(Satwik Chirag) ఇండోనేషియా ఓపెన్(indonesia open 2023) సూపర్ 1000 టోర్నమెంట్లో ఫైనల్ దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సూపర్ 1000 టోర్నీలో ఫైనల్కు చేరిన తొలి భారత జోడీగా రికార్డు క్రియేట్ చేశారు.
ప్రస్తుతం క్రికెట్ ఆటకోసం ఎంతమంది వీరాభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాటింగ్ మాస్టర్ క్లాస్ నుంచి బౌలింగ్, ఫీల్డింగ్ వరకు ప్రతిదానిని ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ క్రమంలో అంతర్జాతీయ, దేశీయ లేదా స్థానిక టోర్నమెంట్లలో అనేక రికార్డులు కూడా క్రియేట్ అవడం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఇప్పుడు కూడా అలాంటిదే చోటుచేసుకుంది. ఓ 12 ఏళ్ల కుర్రాడు ఏకంగా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించ...
భారత్లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. ఈ ప్రపంచ కప్ కోసం మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీకి ముందుగా క్వాలిఫయర్ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఫైనల్ కు చేరిన 2 జట్లు మాత్రం ప్రపంచ కప్ కు అర్హత సాధించనున్నాయి.
చెపాక్ సూపర్ గిల్లీస్, సేలం స్పార్టాన్స్ మధ్య మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో తన్వర్ ఇన్నింగ్స్(Abhishek Tanwar) ముగించడానికి ఒక డెలివరీలో 18 పరుగులు ఇచ్చి సరికొత్త రికార్డును సృష్టించాడు.
క్రికెట్పై అత్యంత మక్కువ ఉన్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ కు ప్రపంచ కప్(ODI World Cup 2023) షెడ్యూల్లో భాగంగా చోటుదక్కలేదు. ఈ నేపథ్యంలో WCలో భారత్ మ్యాచ్ చూడాలని ఎదురుచూస్తున్న హైదరాబాద్ అభిమానులకు నిరాశ ఎదురైంది.
డబ్ల్యూసీ ఫైనల్లో భారత్ ఓటమి తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ధోని నేతృత్వంలో 3 కప్స్ సాధించారని అతనిపై ప్రశంసలు కురిపించారు. ఆ కామెంట్లను హర్బజన్ సింగ్ తప్పుపట్టారు. ఓ జట్టుగా విజయం సాధించారని తెలిపారు.
డబ్ల్యుటీసీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడిపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ కోపం నశళానికి ఎక్కింది. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకో.. లేదంటే క్రికెట్ నుంచి రిటైర్ అయిపో అని ట్వీట్స్ చేస్తున్నారు.