భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో చెలరేగిపోయిన విరాట్ కోహ్లీ. 206 బంతుల్లో 121 కొట్టి విండీస్ను పరుగులు పెట్టించాడు. 438 టార్గెట్ తో బరిలో దిగిన ప్రత్యర్థులు ఆటముగిసే సమయానికి 86/1 గా నిలిచారు.
రెండో టెస్ట్ మొదటి రోజు టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగింది. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ మొదటి రోజు టెస్ట్లో అర్ధశతకాలు చేశారు. తొలి రోజు భారత్ స్కోర్ 288/4గా నిలిచింది.
2008లో అరంగేట్రం చేసినప్పటి నుంచి విరాట్ కోహ్లి(Virat kohli) తన ఆటను నిలకడగా నిరూపించుకుంటూ అనేక రికార్డులు, ప్రశంసలను అందుకున్నాడు. తాజాగా విరాట్ మరో రికార్డు సృష్టించాడు.
కొరియాలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్ పోటీలలో భారత్ సత్తా చాటుతోంది. ఈ పోటీలలో భారత్ 4 స్వర్ణాలు కైవసం చేసుకుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా స్వర్ణతోపాటు మరో పతకం కైవసం చేసుకున్నారు.
ఐపీఎల్ లోకి త్వరలోనే ఏపీ టీమ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందుకోసం ఏపీ సర్కార్ ప్రత్యేక కార్యచరణను రూపొందిస్తోంది. వచ్చే ఏడాది బిడ్డింగ్ దక్కించుకునే దిశగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తోంది.
24 గ్రాండ్స్లామ్ టైటిల్స్, 8వ వింబుల్డన్ టైటిల్ కోసం ఆడిన నొవాక్ జకోవిచ్(Novak Djokovic)కు నిన్న షాక్ ఎదురైంది. 20 ఏళ్ల స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) జకోవిచ్ను మట్టికరిపించి తొలి వింబుల్డన్ టైటిల్ గెల్చుకున్నాడు.
ఆసియా గేమ్స్లో ఈసారి టీమిండియా క్రికెట్ టీమ్ పాల్గొనబోతోంది. అదే సమయంలో వన్డే ప్రపంచ కప్ కూడా జరగనుంది. దీని వల్ల కొందరు ఆటగాళ్లు ఆసియా గేమ్స్ లో ఆడే అవకాశాన్ని కోల్పోయారు. ఆసియా గేమ్స్కు ఆడే జట్టును బీసీసీఐ ప్రకటించింది.