కాన్బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. అంపైర్లు ఆటను నిలిపివేసే సమయానికి, భారత్ 4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్ (16), సూర్యకుమార్ యాదవ్ (7) ఉన్నారు. అభిషేక్ శర్మ 19 పరుగులు చేసి ఔటయ్యాడు.