తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీకి ఏలేటి మహేశ్వర్రెడ్డి (Eleti Maheshwar Reddy) గుడ్బై చెప్పారు. ఆయన తన రాజీనామ లేేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge) కు పంపారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉండగా, బీజేపీ (BJP) నేతలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీశ్తోపాటు సీఎం కేసీఆర్, పార్టీ గురించి తీవ్ర విమర్శలు చేశారు.
టీడీపీ (TDP) యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం (Yuvagaḷam) పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. ఈ రోజు యాత్ర కర్నూలు జిల్లా(Kurnool District)లోకి ప్రవేశించింది. డి.రంగాపురం వద్ద డోన్ నియోజకవర్గం(Don Constituency) లో యాత్ర అడుగుపెటింది.మొత్తం 24 రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా(Anantapur District) లో లోకేష్ పాదయాత్ర కొనసాగింది.
కొడాలి నానిపై నందమూరి రామకృష్ణ మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి వంశమనే సంగతి గుర్తు పెట్టుకోవాలని సూచించారు. నిమ్మకూరులో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రామకృష్ణ హాజరయ్యారు.
Bandi Sanjay - Etela : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ , హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ లు ఢిల్లీ కి మకాం మర్చారు. అధిష్టానం నుండి పిలుపు రావడం తో వీరు బుధువారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.
సీమ పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చింది? 18 ఏళ్లు వచ్చినా తల్లిదండ్రులు చేతులపై పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా? ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా?
హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ ఆనుకుని ఉన్న స్థలంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ రేపు (శుక్రవారం) ఆవిష్కరిస్తారు.
టీమిండియా క్రికెటర్ (Cricketer) రాజకీయాల్లోకి రాబోతున్నాడు. క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు (Ambati Tirupati Rayudu) ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ప్రస్తుతం ఆడుతున్న అంబటి రాయుడు.. ఈ సీజన్ ముగించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ (AP) ఎన్నికల రాజకీయాలకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి నిరసన ఎదురయ్యింది. నెక్ట్స్ సీఎం తారక్ అంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
టీడీపీ (TDP) నేత నారా లోకేష్ యువగళం (Yuvagaḷam) పాదయాత్రలో దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి(YS Rajasekhar Reddy)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాల్లో ఓ లక్ష్మణ రేఖ ఉంటుంది. దాన్ని ఎవరూ దాటకూడదు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రులు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) లు దీన్ని ఆచరించి చూపారని ఆయన తెలిపారు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ(BJP) రెండో జాబితాను విడుదల చేసింది. 23 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదలైంది. ఇందులోనూ మాజీ సీఎం జగదీష్ షెట్టర్(Jagadish Shettar)పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (United Andhra Pradesh) చివరి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా సోదరుడు టీడీపీ(TDP)లో చేరిన తరువాత ఇంటికి కూడా వెళ్లలేదని. గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను ఆయన అన్నారు. మాది ఉమ్మడి కుటుంబం అని తమ్ముడు నిర్ణయాలు ఆయన వ్యక్తిగతం. నా నిర్ణయాలపై ఎవరి ప్రభావం లేదు. బీజేపీ (BJP) అధిష్టానం నిర్ణయమే, తన నిర్ణయమని కిరణ్ కుమార్ వెల్లడించారు.
మొత్తం కలిపి మృతుల కుటుంబాలకు రూ.19 లక్షలు, గాయపడిన వారికి రూ.5.50 లక్షలు పరిహారంగా అందనుంది. కాగా ఈ ప్రమాదంతో బీఆర్ఎస్ శ్రేణులు దిగ్భ్రాంతిలో మునిగారు. ఈ దుర్ఘటనతో ఖమ్మం జిల్లాలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నారు.
తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనకేసిన దానితోపాటు తాను సీఎం అయ్యాక మరింత దోపిడీ పర్వం మొదలైంది. దీంతో దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచాడు.