బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో విచారించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన రావు ఈసీకి ఫిర్యాదు చేశారు.
ముస్లీం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేసీఆర్, మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సానియా మీర్జా తదితరులు పాల్గొన్నారు.
తల్లి నాకు జన్మను ఇస్తే, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది సిరిసిల్ల, ముస్తాబాద్ ప్రజలే అన్నారు మంత్రి కేటీఆర్.
యుద్ధంతో ఇబ్బందులు పడిన తమ దేశానికి మానవతా సాయం చేయాలని ప్రధాని మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ లేఖ రాశారు.
Vasantha Krishna Prasad : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం మైలవరంలో మాజీ సర్పంచ్ సూరనేని సూరిబాబు వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు.
విశాఖ ఉక్కు విషయంలో బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడుతుందో చెప్పిన రాజకీయ విశ్లేషకులు సీఎల్ వెంకట్రావు.
ఈ రోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీహార్ సీఎం నితీష్, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ చైర్ పర్సన్ తేజస్వి యాదవ్ సమావేశమయ్యారు.
Actor Shivaji On Pawan Kalyan : హీరో శివాజీ.. పరిచయం అవసరం లేని పేరే. ఒకప్పుడు హీరోగా చేసిన ఆయన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. కొంతకాలం రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ... హల్ చల్ చేసిన ఆయన కొంతకాలంగా వాటికి కూడా దూరమయ్యారు.
ప్రకాశం మార్కాపురం సభలో సీఎం జగన్.. చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.
తాను బీజేపీ ప్రాథమిక సభ్యత్వం ఆశించి పార్టీలో చేరానని, కానీ పదవులను ఆశించలేదని బీజేపీ నేత, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొగడ్తలతో ముంచెత్తారు. సంక్షోభ సమయంలోనూ విధులు మరవలేదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్దికే ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.
Kasu Mahesh Reddy : వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పల్నాడులో దీక్ష చేపట్టారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్ గెట్ వద్ద గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దీక్షకు దిగారు. పిడుగురాళ్ల బైపాస్ రోడ్ నిర్మాణంలో కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు తెలంగాణ మంత్రి హరీష్ రావు బుధవారం మరోసారి చురకలు అంటించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సుఖేశ్ చంద్రశేఖర్ చాట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇద్దరూ ఇంగ్లీష్లో తెలుగు పదాలను టైప్ చేసి కనిపించాయి. దీంతో మరోసారి లిక్కర్ స్కామ్ చర్చకు వచ్చింది.
Yuvagalam Padayatra : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాదయాత్ర... అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. కాగా... లోకేష్ పాదయాత్రలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.