• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

KTR: నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోరా?

కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలపై కక్ష కట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నేతన్నలు ఆత్మహత్య చేసుకున్న పట్టించుకోరా? అని ప్రశ్నించారు.

April 4, 2024 / 02:54 PM IST

Congress: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీనామా!

లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులు రాజీనామా చేయగా.. తాజాగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అలాగే సీనియర్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

April 4, 2024 / 12:59 PM IST

Boxer Vijender Singh: బీజేపీలోకి బాక్సర్ విజేందర్ సింగ్

బాక్సర్ విజేందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈరోజు పార్టీ నేతల సమక్షంలో విజేందర్ సింగ్ కండువా కప్పుకున్నారు.

April 3, 2024 / 06:29 PM IST

KTR: మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

KTR: ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన పేరు ప్రస్తావిస్తూ ఆరోపణలు చేస్తున్నారని నోటీసులు పంపారు. వారం రోజుల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్...

April 3, 2024 / 04:50 PM IST

Killi Kruparani: కృపారాణి బలమేంటో చూపిస్తా!

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకీ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

April 3, 2024 / 04:06 PM IST

Sushil Kumar Modi: ఆరు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను

గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. ఆరోగ్య సమస్యల వల్ల ఎన్నికల ప్రక్రియలో భాగం కాలేకపోతున్నట్లు తెలిపారు.

April 3, 2024 / 03:35 PM IST

BJP MP Laxman: సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ దర్యాప్తు కోరాలి

పత్రిపక్ష నేతల ఫోన్ల ట్యాప్ చేశారని గతంలో బిజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. దుబ్బాక, మునగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని లక్ష్మణ్ అన్నారు. దీనిపై పూర్తిగా విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిన కోరారు.

April 3, 2024 / 01:59 PM IST

YS Sharmila : చిన్నాన్నను హత్య చేయించిన వాళ్లను జగనన్న వెనకేసుకొస్తున్నారు : షర్మిల

నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. హత్యా రాజకీయాలను ఆయన ప్రోత్సహించారని విమర్శించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..

April 3, 2024 / 11:46 AM IST

YS Sharmila: హత్యా రాజకీయాలను జగన్ ప్రోత్సహించారు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేసే లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించిన తర్వాత ఇడుపులపాయలో షర్మిల మాట్లాడారు. ఈక్రమంలో సీఎం జగన్‌పై ఆమె ఆరోపించారు.

April 2, 2024 / 07:19 PM IST

Uttam Kumar Reddy: డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌లో ఉండి కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని ఉత్తమ్ కుమార్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదన్నారు.

April 1, 2024 / 03:28 PM IST

Janasena: మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్‌ పోటీచేస్తున్నట్లు ప్రకటించారు.

March 31, 2024 / 02:47 PM IST

Telangana: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

March 31, 2024 / 11:48 AM IST

Nara Lokesh: నారా లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఆర్పీఎఫ్ బలగాలతో జెడ్ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. లోకేష్‌కు మావోయిస్టు హెచ్చరికలు, యువగళం పాదయాత్రలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలు, నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

March 31, 2024 / 11:28 AM IST

YS Sharmila: రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టారు

విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని తెలిపారు.

March 30, 2024 / 04:58 PM IST

Gadwal Vijayalakshmi: కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ మేయర్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్‌లో చేరారు.

March 30, 2024 / 12:19 PM IST