ప్రపంచంలో జనాభా విస్ఫోటనం భారీగా ఉంది. కానీ చైనాలో మాత్రం అతి తక్కువగా ఉంది. చైనాలో అమలు చేసిన విధానాలతో ఆ దేశంలో జనాభా పెరుగుదల భారీగా తగ్గింది. త్వరలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం హోదాను చైనా కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ స్థానంలో భారతదేశం నిలువనుంది. అయితే జనాభా తగ్గుదలపై డ్రాగన్ దేశం ఆందోళన చెందుతోంది. మరణాలతో పోలిస్తే జననాలు స్వల్పంగా ఉండడంతో నివారణ చర్యలు చేపట్టింది. దీనికోసం దేశంలో అమలు చేస్తు...
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం కావడంతో భక్తుల సంఖ్య కాస్త తగ్గిందని టీటీడీ అధికారులు తెలిపారు. రద్దీ తగ్గడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచి వున్నారు. స్వామివారి దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే రూ.300ల టికెట్ గల భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని అధికారు...
మహారాష్ట్రలో మాట్లాడితే మంగళ్ హాట్ నోటీసులు ఇవ్వటమేంటీ అని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ధర్మం కోసం పనిచేయటమే నా లక్ష్యం అని దాని కోసం పోలీసులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోను అంటూ తనదైన శైలిలో రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. యూపీ ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒకవర్గం మనోభావాలను కించపర్చే విధంగా వీడియో పోస్టు చేసినందుకు ఆయనపై పీడీ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చ...
అండమాన్ లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం అర్దరాత్రి భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు. అండమాన్ సముద్రంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలు పై 4.9గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ ఘటనను ధ్రువీకరించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కేంద్రం అండమాన్ సముద్రంలో ఉన్నట్లు పేర్కొంది. భూకంపం కేంద్రం 77 కి.మీ లోపల ఉన్నట్లు పేర...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న పనికి ఇబ్బంది పడాల్సి వస్తోందని తన శాఖపరమైన విషయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నట్లు ఆర్డర్ చేసుకోవాల్సి వస్తోందని వాపోయారు. చివరకు పెన్ను కొనాలన్నా ఆర్డర్ ఇచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. తమిళనాడులోని చెన్నైలో సోమవారం జరిగిన ఓ కార్య...
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులకు ఒక తీగా దొరికినట్లుగా తెలుస్తుంది. అది తాడేపల్లికి కనెక్ట్ అయినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. వీటి ఆధారంగా కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున...
తెలంగాణలో మళ్లీ ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామునే ఐటీ సోదాలు మొదలవడం కలకలం రేపింది. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ తో పాటు పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 40 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా చైర్మన్ రాజుతో పాటు సంస్థ డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెంట్రల్ హాలులో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె లోక్సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందుంచ...
ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక విమానాలలో పర్యటనలు చేస్తున్నారని, కానీ ప్రత్యేక హోదా మాత్రం తేవడం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకు వస్తానని పదేపదే చెప్పారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా హోదా మాట లేదని మండిపడ్డా...
అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణ పైన అదానీ గ్రూప్ ఇటీవల స్పందించింది. అమెరికా సంస్థ ఆరోపణలను కొట్టి పారేసింది. దేశీయ సంస్థలపై కావాలని ఈ రీసెర్చ్ సంస్థ బురద జల్లుతోందని 413 పేజీల వివరణ ఇచ్చింది. దీనిపై తిరిగి హిండెన్ బర్గ్ కౌంటర్ ఇచ్చింది. చేసిన తప్పులను జాతీయవాదం ముసుగులో కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయవద్దని పేర్కొన్నది. తాము చేసిన కీలక ఆరోపణలపై నిర్ధిష్ట సమాధానం ఇవ్వలేదని పేర్కొన్న...
నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని చిలకలూరిపేట దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు టిడిపి నాయకులు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడారు.తా రకరత్న త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకున్నట్లు చెప్పారు. అతను ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారని, అలాంటి యువత రావాలన్నారు. అలాగే సినిమా పరిశ్రమలో ఆయన అవసరం ఎంతో ఉందన్నారు. హీరోగా పలు చిత్రాలు నటించి, ...
స్టార్ హీరోయిన్ ఇలియానా ఆస్పత్రిలో చేరారు. టాలీవుడ్ లో ఈమె దేవదాస్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో నటించి అగ్ర కథానాయికగా పేరు పొందింది. అయితే ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. ఈ నేపథ్యంలో తాజాగా ఇలియానా ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫోటోలను షేర్ చేసింది. చేతికి సెలైన్ తో ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఇలియానాను చూసి [&hell...
ప్రస్తుతం దేశమంతా పఠాన్ సినిమా గురించే మాట్లాడుకుంటోంది. అసలు పఠాన్ సినిమా ఎన్నో అవాంతరాల మధ్య విడుదల అయినా రోజుకు రూ.100 కోట్లు వసూలు చేస్తూ అందరినీ షాక్ కు గురి చేస్తోంది. బాలీవుడ్ మీద ఇప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నింటినీ పఠాన్ సినిమా బద్దలు కొట్టేసింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా దూసుకుపోతోంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో సినిమా యూనిట్ మొత్తం చాలా హ్యాపీగా ఉంది. తాజాగా మూవీ సక్సెస్ [&he...
ఏపీ స్పోర్ట్స్ శాఖ మంత్రి రోజా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సభ్యురాలిగా నియమితులైనట్లు వెల్లడించింది. ఆర్కే రోజాతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడా శాఖ మంత్రులకు కూడా సాయ్ సభ్యులుగా అవకాశం దక్కింది. సాయ్ లో రోజా దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కార్యదర్శి జతిన్ నర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సాయ్ అధ్యక్షుడిగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి కొన...
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈనేపథ్యంలో రాజ్ భవన్ కు తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ను ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు. గవర్నర్ తమిళిసైని మంత్ర ప్రశాంత్ రెడ్డితో పాటు ఆర్థికశాఖ కార్యదర్శి, అసెంబ్లీ సెక్రటరీ కూడా కలిశారు. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి పొసగడం లేదు. ఇటీవల జరి...