ఓ ఏనుకు (elephant) చెరుకు గడల లోడుతో వెళ్తున్న లారీని ఆపి మరీ (elephant stopping a truck), చెరుకును (sugarcanes) తీసుకున్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తాను సీనియర్ ను కాబట్టి ప్రీతిని వృత్తిరీత్యా పొరపాట్లు చేయడంతో తాను తప్పని చెప్పాను కానీ, ర్యాగింగ్ చేయలేదని, ఆమెను గైడ్ చేయాలనుకున్నానని తొలుత నమ్మించే ప్రయత్నం చేసిన సైఫ్, ఆ తర్వాత పోలీసులు ఆధారాలతో రావడంతో ఎట్టకేలకు ర్యాగింగ్ (ragging in college) చేసినట్లుగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
ఆమెకు పుట్టబోయే బిడ్డకు బాలుడే తండ్రి అవుతాడని న్యాయస్థానం పేర్కొంది. దీంతో 13 ఏళ్ల వయసులోనే బాలుడు తండ్రిగా మారాడు. కాగా ఆండ్రియా త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ‘ఆ బాలుడిని నా కొడుకుగా భావించా. కానీ జరిగిన పరిణామంతో ఆ బాలుడి తండ్రి కాబోతున్నాడు. నా తదుపరి జీవితం బాలుడితోనే ఉంటుంది’ అని ఆండ్రియా సెరానో తెలిపింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దర్యాఫ్తు సంస్థ ఈడీ అత్యవసర నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ఢిల్లీ మద్యం కేసు(Delhi Liquor Case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై నుంచి ఈడీ(Enforcement Directorate) అనేక విషయాలు రాబట్టినట్లు సమాచారం. అరుణ్ రామచంద్ర పిళ్లై కవితకు బినామీ అని ఈడీ(ED) మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ఈడీ(ED) ప్రశ్నించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం విచారణకు రావాలని కవితకు ఈడ...
మొసలి(Alligator)కి నీళ్లలోనే శక్తి ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ భూమిపైకి వచ్చాక దాని శక్తి తగ్గుతుంది. అయితే ఇక్కడొక మొసలి మాత్రం భూమిపైన కూడా యమ స్ట్రాంగేనని నిరూపించింది. ఫెన్సింగ్(Fencing)కు ఉన్న ఇనుప చువ్వలను సైతం ఆ మొసలి(Alligator) వంచేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) పేరు తెలియని క్రికెట్ అభిమానులెవ్వరూ ఉండరు. టీమిండియా(Team India)కు కెప్టెన్గా గంగూలీ బాధ్యతలు స్వీకరించి అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. ఇండియా గెలుపులో భాగం అయ్యారు. టీమిండియా కెప్టెన్ గా అనేక విజయాలను అందుకున్నారు. సౌరవ్ గంగూలీ(Sourav Ganguly)ని ''దాదా'' అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. మైదానం బయట ఫ్యాన్స్కు ఎంతో దగ్గరగా ఉండే గంగూలీ(Sourav Gan...
Showering money on dancer:పెళ్లిలో (marriage) బరాత్ అంటే మాములుగా ఉండదు. పిల్ల, పెద్ద అనే తేడా లేకుండా డ్యాన్స్ (dance) చేస్తుంటారు. కొందరు మద్యం మత్తులో జోష్గా ఉంటారు. పాడి, ఆడుతుంటారు. కర్ణాటకలో (karnataka) ఓ కాంగ్రెస్ కార్యకర్త (congress worker) ఇలానే చేశాడు. పెళ్లికి (marriage) హాజరై.. డ్యాన్స్ చేసే ఓ అమ్మాయి డబ్బులు వెదజల్లాడు.
దొంగలు(Thieves) ఈమధ్యకాలంలో వరుస దోపిడీ(Roberries)లతో రెచ్చిపోతున్నారు. ఇళ్లకు, బ్యాంకులకు, దేవాలయాలకు కన్నాలు వేస్తున్నారు. ఇప్పుడు వందల మధ్య కూడా అవలీలగా చోరీలు(Thefts) చేసేస్తున్నారు. క్షణాల్లోనే జేబులను ఖాళీ చేసేస్తున్నారు. అయితే దొంగతనం ఎంత సులభంగా చేస్తున్నారో అంతే ఈజీగా పట్టుబడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
minister roja emotional on childrens:ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా ( roja) పిల్లల విషయమై ఎమోషనల్ అయ్యారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ.. తమది ప్రేమ వివాహాం (love marriage) అని చెప్పారు. సెల్వమణిని (selvamani) ప్రేమించి.. పెళ్లి చేసుకున్నానని వివరించారు. అయితే తమకు పిల్లలు (children) పుట్టరని వైద్యులు చెప్పారని.. దీంతో తీవ్ర మదన పడిపోయామని పేర్కొన్నారు.
kishan reddy reacts about kavitha issue:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు (kavitha) ఈడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం రాజకీయంగా చర్చకు తెరతీసింది. ఇదే ఇష్యూపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) స్పందించారు. కవితకు (kavitha) ఇచ్చిన ఈడీ నోటీసులతో (ed notice) కేంద్ర ప్రభుత్వం.. బీజేపీకి (bjp) సంబంధం లేదని చెప్పారు.
Kavitha left to delhi: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఢిల్లీకి బయల్దేరారు. తన నివాసం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అంతకుముందు కవిత (Kavitha)సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రగతి భవన్ వస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆమె నేరు ఎయిర్ పోర్టుకు వెళ్లారు.
ఇప్పుడున్నది టెక్నాలజీ యుగం. సాంకేతిక పరికరాల వాడకం ఎక్కువవుతోంది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్స్(Smart Phones), ఇయర్ ఫోన్స్(Earphones) లేకుండా ఉండలేకపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా యువత చెవిలో ఇయర్ ఫోన్స్ దర్శనమిస్తోంది. కానీ ఇక్కడే ఓ ప్రమాదం పొంచి ఉంది. ఈ ఇయర్ ఫోన్స్ (Earphones)ను అతిగా వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు(Health Problems) తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 4 నిమ...
Bandi Sanjay : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కవితకు నోటీసులు జారీ చేసిన దగ్గర నుంచి... బీజేపీ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో...దీనిపై బండి సంజయ్ స్పందించారు.
kavitha arrested with in 48 hours:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఈడీ (ed) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు స్పందిస్తున్నాయి. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (ka paul) కూడా రియాక్ట్ అయ్యారు. 48 గంటల్లో కవిత అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 10వ తేదీన కవిత అరెస్ట్ అవుతారని ఆయన జోస్యం చెప్పారు.